కేంద్ర బడ్జెట్ లో ధరలు పెరిగేవి, తగ్గే వస్తువుల వివరాలు | india central government budget 2020-21| union budjet 2020-21| daily current affairs

DAILY CURRENT AFFAIRS

UNION BUDJET 2020-21

కేంద్ర బడ్జెట్ ధరలు పెరిగే మరియు తగ్గే వస్తువులు వివరాలు

దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవ‌రి 1st ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2020-21లో అనూహ్యంగా కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి వాటిలో ముఖ్యంగా కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో

👉 ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పై ప్రభావం పడనుంది

👉ఈ ఎ​క్సైజ్‌ డ్యూటీ పెరుగు దలతో పొగాకు సంబంధిత ఉత్పత్తులు అయిన సిగరెట్ ల ధరలు ధరలు సైతం పెరుగనున్నాయి. .

👉 అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది.

👉వీటి తోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది.

👉 వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్‌ సెస్‌, ఆటో మెబైల్‌ విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకం పెంచారు

👉ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు పై కస్టమ్స్‌ పన్నును తగ్గించారు

ధరలు తగ్గేవి వస్తువుల……..

👉 విదేశాల నుంచి దిగుమతి అయ్యే న్యూస్‌ ప్రింట్‌

👉 మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు

👉 ఎలక్ట్రిక్‌ వాహనాలు

👉 ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు

ధరలు పెరిగే వస్తువుల…..

👉 కిచెన్‌లో వాడే వస్తువులు

👉 పొగాకు ఉత్పత్తులు

👉 వైద్య పరికరాలు

👉 స్టీలు

👉 ఫర్నీచర్‌

👉 చెప్పులు

👉 సిగరెట్లు

👉 వైద్య పరికరాలు

👉 కిచెన్‌లో వాడే వస్తువులు

👉 క్లే ఐరన్‌

👉 కాపర్‌

👉 సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌

👉 కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు

👉 స్కిమ్డ్‌ మిల్క్‌

👉 వాల్‌ ఫ్యాన్స్‌

👉 టేబుల్‌వేర్