DAILY CURRENT AFFAIRS
UNION BUDJET 2020-21
కేంద్ర బడ్జెట్ ధరలు పెరిగే మరియు తగ్గే వస్తువులు వివరాలు
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1st ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020-21లో అనూహ్యంగా కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి వాటిలో ముఖ్యంగా కస్టమ్స్ డ్యూటీ పెంపుతో
👉 ఫర్నీచర్, చెప్పుల ధరలు పై ప్రభావం పడనుంది
👉ఈ ఎక్సైజ్ డ్యూటీ పెరుగు దలతో పొగాకు సంబంధిత ఉత్పత్తులు అయిన సిగరెట్ ల ధరలు ధరలు సైతం పెరుగనున్నాయి. .
👉 అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్పై కేంద్రం పన్ను తగ్గించింది.
👉వీటి తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది.
👉 వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెంచారు
👉ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు పై కస్టమ్స్ పన్నును తగ్గించారు
ధరలు తగ్గేవి వస్తువుల……..
👉 విదేశాల నుంచి దిగుమతి అయ్యే న్యూస్ ప్రింట్
👉 మొబైల్ ఫోన్ల విడిభాగాలు
👉 ఎలక్ట్రిక్ వాహనాలు
👉 ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు
ధరలు పెరిగే వస్తువుల…..
👉 కిచెన్లో వాడే వస్తువులు
👉 పొగాకు ఉత్పత్తులు
👉 వైద్య పరికరాలు
👉 స్టీలు
👉 ఫర్నీచర్
👉 చెప్పులు
👉 సిగరెట్లు
👉 వైద్య పరికరాలు
👉 కిచెన్లో వాడే వస్తువులు
👉 క్లే ఐరన్
👉 కాపర్
👉 సోయా ఫైబర్, సోయా ప్రోటీన్
👉 కమర్షియల్ వాహనాల విడిభాగాలు
👉 స్కిమ్డ్ మిల్క్
👉 వాల్ ఫ్యాన్స్
👉 టేబుల్వేర్