PM కిసాన్ సమ్మాన్ నిధి 14 వ విడత 2,000/- రూ విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
ఈ 14 వ విడత 2,000/- రూ పొందాలి అంటే రైతులందరు E-KYC తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ
E-KYC లేని వారికి 14వ విడత డబ్బులు 2000/-రూ రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావని కేంద్రం స్పష్టం చేసింది జూన్ నెలకారుకల్లా E-KYC వేయని రైతులు E-KYC పూర్తి చేయాలి
PM కిసాన్ E-KYC కోసం రైతులు మీ ఆధార్ OTP ద్వారా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ లోనే EKYC పూర్తి చేయండి 👇
https://exlink.pmkisan.gov.in/aad