PM కిసాన్ సమ్మాన్ నిధి 10 వ విడత 2,000/- రూ జనవరి 1,2022న విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
ఈ 10 వ విడత 2,000/- రూ పొందాలి అంటే రైతులందరు E-KYC తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ
E-KYC లేని వారికి 10వ విడత డబ్బులు 2000/-రూ రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావని కేంద్రం స్పష్టం చేసింది
PM కిసాన్ E-KYC కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇
https://pmkisan.gov.in/aadharekyc