AP TODAY 22-06-2021 COVID -19 BULLIETIN RELEASED

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ ని పరీక్షించగా 4,169 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

నేడు 54 మంది కరోనాతో చనిపోయారు

గడిచిన 24 గంటల్లో 8,376 మంది కరోనా నుంచి కోలుకొని రికవర్ కావటం జరిగింది

నేటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 2,12,80,302 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది