రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,712 శాంపిల్స్ ని పరీక్షించగా 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
నేడు 36 మంది కరోనాతో చనిపోయారు
గడిచిన 24 గంటల్లో 7,324 మంది కరోనా నుంచి కోలుకొని రికవర్ కావటం జరిగింది
నేటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 2,13,61,014 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది